Monday, 30 July 2018
ఆవు పాలు ఎందుకు దూరం చేసుకున్నాం - ఆవుపాల శ్రేష్ఠత
1. కొంచెము పలుచగా ఉంటాయి.
2. త్వరగా అరుగుతాయి.
3. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము
4. మనిషిలో చలాకీని పెంచుతుంది.
5. ఉదార సంబంధమైన జబ్బులు తగ్గుతాయి . ప్రేగులలో క్రిములు నశిస్తాయి .
6. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
7. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి.
8. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి.
9. సాత్విక గుణమును పెంచుతాయి.
10. సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు.
11. యజ్ఞమునకు, హోమమునకు ఆవుపాలను వాడుతారు.
12. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.
13. కార్తీక పురాణములో- ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు.
14. గోవు దేవతా స్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.
15. ఆవుపాలలో – బంగారము ఉన్నది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది.
16. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి.
18. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
19. చందోగ్య ఉపనిషత్ (6-6-3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది.
మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యి, వెన్న తప్పక తినవలెను.
20.భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.
పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి – ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి హక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ cholesterol ను పెరగనివ్వదు.
ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (Aids ను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును. స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి calcium పొందడానికి – Calcium మాటల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది.
ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే ‘మనస్సు, బుద్ధి’ రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది. మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు Scientists కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు Science ఇంకనూ కనుగొనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే Scientists పై విషయములు చెప్పగలుగుతారు. ఆరోగ్యము మేధాశక్తితో కూడిన ప్రజలు మన దేశ భవిష్యత్తుకు మూలము కదా .
2. త్వరగా అరుగుతాయి.
3. చిన్న పిల్లలకు మంచిది, తల్లిపాలతో సమానము
4. మనిషిలో చలాకీని పెంచుతుంది.
5. ఉదార సంబంధమైన జబ్బులు తగ్గుతాయి . ప్రేగులలో క్రిములు నశిస్తాయి .
6. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
7. చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి.
8. మనస్సును, బుద్ధిని చైతన్య వంతం చేస్తాయి.
9. సాత్విక గుణమును పెంచుతాయి.
10. సాధువులు ఋషులు మునులు ఆవుపాలనే సేవిస్తారు.
11. యజ్ఞమునకు, హోమమునకు ఆవుపాలను వాడుతారు.
12. దేవాలయములలో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడతారు.
13. కార్తీక పురాణములో- ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పోయి పుణ్యం లభిస్తుందని చెప్పారు.
14. గోవు దేవతా స్వరూపము. కైలాసం దగ్గరలోని గోలోకము నుండి వచ్చినది. ఆవుపాలు, ఆవు నెయ్యితో మనకు దేవతాశక్తి వస్తుంది.
15. ఆవుపాలలో – బంగారము ఉన్నది. ఆవు మూపురములో స్వర్ణనాడి సూర్య కిరణాలతో ఉత్తేజితమై బంగారు (చరక సంహిత) తత్వంగల ఒక పచ్చని పదార్ధాన్ని ఒదులుతుంది. అందువల్ల ఆవుపాలు పచ్చగా ఉంటాయి, ఆవుపాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉన్నది.
16. తెల్లఆవుపాలు వాతాన్ని, నల్ల (కపిల) ఆవుపాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరిస్తాయి.
17. ఆవుపాలు సర్వరోగ నివారణి. ఆవు పాలు వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచుతాయి.
18. ఘృతేన వర్దేతే బుద్ధిః క్షీరేణాయుష్య వర్ధనం, ఆవు నెయ్యి బుద్ధి బలమును పెంచును. ఆవుపాలు ఆయుష్షును పెంచును, ఆవుపాలు గంగానదితో సమానమని కాశీఖండములో చెప్పారు. ఆవుపాలలో విషాన్ని హరించే శక్తి ఉన్నది.
19. చందోగ్య ఉపనిషత్ (6-6-3) మనం భుజించిన తేజో (అగ్ని) సంబంధమైన ఆవు నెయ్యి, నూనె, వెన్న, వగైరాలులోని స్థూల భాగం శరీరంలోని ఎముకలుగా మారుతుంది.
మధ్యభాగం మజ్జ (మూలుగ)గా మారుతుంది. సూక్ష్మభాగం వాక్కు అవుతుంది. ఆరోగ్యమైన ఎముకలు, మజ్జ (మూలుగ) మంచి సాత్విక, శ్రావ్యమైన హక్కు కోసం ఆవు నేయ్యి, వెన్న తప్పక తినవలెను.
20.భారతీయ గోవులకు మూపురము వుండును. ఈ మూపురములోని వెన్ను పూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది, అందువలన ఈ ఆవుపాలు, నెయ్యి, వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణములున్నవి.
పాశ్యాత్య గోవులైన జర్సీ, హె.యఫ్ వంటి గోవులకు మూపురము ఉండదు. యివి సూర్యశక్తిని గ్రహించలేవు. అందువలన వీటి పాలు మంచివి కావు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మూపురము ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది. ఈ ఆవుపాలు చలాకిని, తెలివిని, జ్ఞాపకశక్తిని, సత్వగుణమును, బుద్ధిబలమును, ఒజస్సును పెంచును, ఓజస్సు మనిషి యొక్క తెలివికి, ఆకర్షణశక్తి, వ్యాధి నిరోధక శక్తిని ప్రధాన కారణము, నెయ్యి – ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చేయు మూలుగను, మంచి హక్కును, మేధాశక్తిని, కాంతిని, బుద్దిబలమును పెంచుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చెడు కొలెస్టిరాల్ అయిన యల్.డి.యల్ cholesterol ను పెరగనివ్వదు.
ఆవు నెయ్యి వలన ఉత్పత్తి అయిన మూలుగ నుండి మంచి రక్తము ఉత్పత్తి అయి, వ్యాధికారక క్రిములను (Aids ను కలుగచేయు Virus క్రిములతో సహా) చంపి వేసి, ఆరోగ్యమును కలుగజేయును. స్త్రీలలో ఎముకలు బలహీనమై Osteoporosis, Arthritis అనే వ్యాధి రాకుండా ఉండటానికి , వచ్చిన వ్యాధిని తగ్గించుటకు, గర్భిణి స్త్రీలు మంచి calcium పొందడానికి – Calcium మాటల కన్నా ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనది. స్త్రీ గర్భములోని బిడ్డకు ఎముక పుష్టికి, మేధాశక్తికి పునాది వేస్తుంది.
ఈ జన్మలో నిత్యమూ తీసుకొనే ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి యొక్క సూక్ష్మ అంశతో ఏర్పడే ‘మనస్సు, బుద్ధి’ రాబోవు జన్మలో వారికి మంచి మేధాశక్తి, బుద్ధిబలము ప్రసాదిస్తుంది. మన ఋషులు తపశ్శక్తితో చెప్పిన సూక్ష్మ విషయములు Scientists కొంతవరకే నిర్ధారించగలరు. ప్రాణము, మనస్సు, బుద్ధి, ఆత్మ చైతన్యము గురించిన వివరములు Science ఇంకనూ కనుగొనలేదు. వాటి గురించిన వివరములు తెలుసుకో గలిగినప్పుడే Scientists పై విషయములు చెప్పగలుగుతారు. ఆరోగ్యము మేధాశక్తితో కూడిన ప్రజలు మన దేశ భవిష్యత్తుకు మూలము కదా .
Thursday, 26 July 2018
Saturday, 21 July 2018
S U G A R
1. First factory to manufacture sugar was established by the British in 1866.
2. Indians used honey before this and seldom used to fall sick.
3. To make sugar, sulphur is used, which is used in making fire crackers.
Sulphur is an element that, once it enters the body, it cannot be excreted from our body.
4. Sugar increases cholesterol which is the main reason for heart attack. Sugar increases the weight of the body and thus we become fat.
5. Sugar increases Blood Pressure. It is also the reason for Brain damaging clots.
6. The sweetness in sugar is that of Sucrose, and this cannot be digested by human beings easily.
7. To make sugar, 23 harmful ingredients / chemicals are used.
✔ Sugar is one of main reasons for getting diabetes.
✔ Sugar is the reason for burning sensation in stomach.
✔ Sugar increases the level of Triglycerides in body.
✔ Sugar is the main reason for causing Paralysis.
✔ Instead of sugar use HONEY.
Please fwd to all your whatsApp groups.
✔If you think this as an educative tip to the people, then pls spread this information.
Thank you
Diet challengers of kranthi group
శ్రీ వీరమాచనేని రామకృష్ణ గారి ఆహార విధానం అవలంబిస్తున్నప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు - - - - డాక్టర్ శివరామకృష్ణ గారు చూపిస్తున్న పరిష్కారమార్గాలు
1)శరీరంపై
చిన్నచిన్న పొక్కులు, రాషెస్, ఎలర్జీ - - కొవ్వుకొంచెం తగ్గించుకోండి, కూరగాయలు పెంచుకోండి, పొక్కులు ఉన్నచోట కొబ్బరి నూనెతో మర్దన చేయండి. అయినా
తగ్గకపోతే EBASIL టాబ్లెట్ 3-5 రోజులు వాడండి
2) నిమ్మకాయలు
పడకపోవడం - - - విటమిన్ సి టాబ్లెట్ మింగేవిమాత్రమే నములేవి
కావు -Celin 500ఎంజీ అయితే ఉదయం
1, సాయంత్రం 1 వేసుకోవాలి. 1000mg అయితే 1 వేసుకోవాలి.
3) నోటిదుర్వాసన
- - - మాంసాహారం, ప్రోటీన్ కలిగిన ఆహారం తగ్గించడం , నీరు
ఎక్కువ తాగడం.
4) తల
తిరిగినట్లు ఉంటే- - వెంటనే
10 gm కొవ్వు పెంచుకోండి(ఇవ్వండి).
5) వాంతులు
మూడుసార్లు కంటే ఎక్కువ అయితేనే
- - -Vomikind టాబ్లెట్ వేసుకోండి
6) నీళ్ల
విరేచనాలు మూడుసార్లు కంటే ఎక్కువ అయితేనే-
-Sporlac tablets 2 ఓకే సారి వేసుకోండి
7) కడుపులో
వికారంగా ఉండడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం - - -Rab dsr టాబ్లెట్ పరగడుపున 1 చొప్పున మూడు నుండి అయిదు
రోజులు వాడండి
8) తలనొప్పి-
-GRENIL టాబ్లెట్ వేసుకోండి
9)ఒళ్లునొప్పులు(
బాడీపెయిన్స్)---
ultracet 1/2టాబ్లెట్ వేసుకోండి
10) కాళ్ళు
గుంజడం, తిమ్మిర్లు పట్టడం, పిక్కలు పట్టేయడం---- సూప్స్ లో ఉప్పు కొంచెం
ఎక్కువ తీసుకోవాలి, Potklur సిరప్ 5ml ను 250ml నీళ్లలో కలుపుకొని రోజుకు 2 సార్లు చొప్పున 3- - 5 రోజులు త్రాగాలి
11) విరేచనం
కాకపోవడం-- Ducolux tab వాడండి. cheese, మాంసాహారం తగ్గించండి, కీరదోస, ఫైబర్ కలిగిన శాఖాహారం
తీసుకోండి
12) జలుబు
చేస్తే - - టాబ్లెట్ అవసరంలేదు. ఆవిరి పెడితే సరిపోతుంది.
13) గొంతు
నొప్పి ఉంటే Azithrol 500mg రోజుకు 1 చొప్పున 3 నుండి 5 రోజులు వేసుకోండి.
శివరామకృష్ణ చండిక,క్రాంతి దంపతులిద్దరూ
చేస్తున్న ఈ సహాయం ఎంతో
ప్రశంసనీయం. భగవంతుడు వీరి కుటుంబాన్ని చల్లగా
చూడాలని కోరుకుందాం.
క్రాంతి *సమూహ పాలక బృందము